రేపు పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం

61చూసినవారు
రేపు పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని, సోమవారం తణుకు పట్టణంలో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు వేల్పూరు రోడ్డులోని వి. కె కన్వెన్షన్ హాల్ నందు ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్