నా గురించి ఎవరూ బాధపడవద్దు

73చూసినవారు
నాకు మంత్రి పదవి రాకపోవడంతో చాలామంది ఫోన్ చేసి ఓదారుస్తున్నారని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం అయిన మీడియాతో మాట్లాడారు. నేను పోరాటం చేసింది చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని పోరాటం చేసినట్లు తెలిపారు. కావున నా గురించి ఎవరు బాధపడవద్దని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్