జనసేన, టీడీపీ నుండి వైసీపీలోకి చేరిక

74చూసినవారు
జనసేన, టీడీపీ నుండి వైసీపీలోకి చేరిక
ఆకివీడు మండలం మందపాడు గ్రామానికి చెందిన జనసేన, టీడీపీ నాయకులు పలువురు శుక్రవారం వైఎస్ఆర్సిపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు కాళ్ల మండలం పెదమిరంలోని  ఆయన కార్యాలయంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్