ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉండి ఎమ్మెల్యే

51చూసినవారు
ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉండి ఎమ్మెల్యే
కాళ్ల మండలం ఏలూరుపాడులో ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం రెండు కల్వర్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్