పాట పాడిన ఉండి ఎమ్మెల్యే

80చూసినవారు
నటి కాదంబరి జత్వానీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, డిజిపి ద్వారకాతిరుమల రావుకి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు అంటూ పాట పాడారు.

సంబంధిత పోస్ట్