ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు గురువారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ఎన్నికల అధికారి జేసీ ప్రవీణ్ ఆదిత్యకు నామినేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో శృంగ వృక్షం ఎంపీటీసీ దుర్గసాంబరాజు, మాజీ జడ్పీటీసీ గేదెల జాన్, తదితరులు పాల్గొన్నారు.