రోడ్డు ప్రమాదంలో భవాని మాలాదారుడు మృతి

56చూసినవారు
రోడ్డు ప్రమాదంలో భవాని మాలాదారుడు మృతి
భీమడోలు మండలం పూళ్ల సమీపంలో కాలినడకన విజయవాడకు నడిచి వెళుతున్న భవానీ భక్తులను ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తూ. గో. జిల్లా మాచవరం నుంచి కాలినడక ద్వారా సోమవారం రాత్రి విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయానికి బయలుదేరి వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా గాయాలైన వ్యక్తిని భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్