అంబుజా చేతికి ‘మై హోమ్’ గ్రైండింగ్ యూనిట్

66చూసినవారు
అంబుజా చేతికి ‘మై హోమ్’ గ్రైండింగ్ యూనిట్
అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్స్ తమిళనాడులోని తూత్తుకుడిలో మై హోం గ్రూప్‌కు చెందిన 1.50 MTPA సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను రూ.413.75 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు అంబుజా సిమెంట్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇకపై అంబుజా.. దాని అనుబంధ సంస్థలైన ఏసీసీ లిమిటెడ్, సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో కలిపి దేశవ్యాప్తంగా 18 ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ఉత్పత్తి ప్లాంట్లు, 19 సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లు కలిగి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్