పట్టభద్రుల ఎన్నికల బరిలోకి వైసీపీ?

61చూసినవారు
పట్టభద్రుల ఎన్నికల బరిలోకి వైసీపీ?
ఏపీలో ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్నాయి. ఈ ఎన్నికలకు టీడీపీ సిద్ధమవుతుంది. ఇక వైసీపీ కూడా ఇప్పుడు ఈ ఎన్నికల మీద ఆసక్తిని చూపుతోందని సమాచారం. వచ్చే ఏడాది మార్చి అంటే అప్పటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది. ఈ క్రమంలో పట్టభద్రులలో కూడా మార్పు రావచ్చు అన్న ఆశలతోనే బరిలోకి దిగుతోందని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్