చిక్కుల్లో పడ్డ వైఎస్ జగన్

81చూసినవారు
చిక్కుల్లో పడ్డ వైఎస్ జగన్
తిరుమల పర్యటన రద్దు సందర్భంగా వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. 'గుడిలోకి వెళ్లాలంటే డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలని అంటున్నారు. ఇదేం హిందుత్వం. ఇదేం దేశం' అని జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై అధికార పక్ష నాయకులే కాక ప్రజలు సైతం భగ్గుమంటున్నారు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి దేశం గురించి ఈ విధంగా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడుతున్నారు. లడ్డూ విషయంలో తప్పు జరగలేదని చెప్పుకునే ప్రయత్నంలో జగన్ నోరు జారారు. దీంతో ఆయన చిక్కుల్లో పడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్