వైఎస్‌ఆర్‌ జిల్లా డీసీసీబీ ఛైర్‌పర్సన్‌ రాజీనామా

73చూసినవారు
వైఎస్‌ఆర్‌ జిల్లా డీసీసీబీ ఛైర్‌పర్సన్‌ రాజీనామా
AP: వైఎస్‌ఆర్‌ జిల్లా డీసీసీబీ ఛైర్‌పర్సన్‌ పదవికి మల్లెల ఝాన్సీరాణి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆమె వెల్ల‌డించారు. నిన్న ఆప్కాబ్‌ ఛైర్మన్‌ పదవికి కూడా ఝాన్సీరాణి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్