తాగునీటి సమస్యపై మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం ఆందోళన

56చూసినవారు
బద్వేల్ మున్సిపాలిటీ సుందరయ్య కాలనీ తదితర ప్రాంతాల్లో తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఎంపార్టీ నాయకులు ముడియం చిన్ని ఆరోపించారు. తాగునీటి సమస్యపై మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆందోళన నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఘాటుగా విమర్శించారు

సంబంధిత పోస్ట్