జీఎన్ఎస్ఎస్ నీటి తరలింపు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

81చూసినవారు
జీఎన్ఎస్ఎస్ నీటి తరలింపు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
కమలాపురం నియోజకవర్గం వీరుపునాయనిపల్లి మండలం పరిధిలోని జీఎన్ఎస్ఎస్ కాల్వ నుండి పాపాగ్ని నదిలోకి నీరు తెచ్చే పనులను ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు పుష్కలంగా అందించడంతో పాటు వంకలు చెరువులను నింపి రైతుల పంట పొలాలు పుష్కలంగా ఉండాలని ఉద్దేశంతోనే ఈ పనులు ప్రారంభించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్