పనిచేసేచోట నివాసం లేకుంటే చర్యలు

63చూసినవారు
పనిచేసేచోట నివాసం లేకుంటే చర్యలు
వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని విద్యుత్తు శాఖ ఎస్ఈ ఎస్. రమణ అన్నారు. మంగళవారం మైదుకూరు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటాయించిన ప్రాంతాల్లో ఉద్యోగులు నివాసం ఉన్నప్పుడే ఫలితాలు వస్తాయన్నారు. స్థానికంగా నివాసం లేనివారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యమైన విద్యుత్తు సరఫరా సక్రమంగా అందేలా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్