శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

57చూసినవారు
మైదుకూరు లోని గాంధీనగర్ లో ఉన్న షేక్ ఖాదర్ వలి పుత్రిక వధువు నూర్ ఏ చష్మి వరుడు అక్బర్ బాషా షేక్ వివాహ వేడుకల్లో ఆహార పదార్థాలను శుక్రవారం మైదుకూరు సిపిఐ కాలనీలో ఉన్న 70 మంది నిరాశ్రయులకు వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ వలి, మహమ్మద్ గౌస్, మాభాష, షౌకత్ అలీ, మావలి, అక్బర్ ఆలీ, మహమ్మద్ వసీమ్, షేక్షా, కవెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్