రవికళ్యాణ్ కు పాన్ ఇండియా ఐకానిక్ అవార్డు

51చూసినవారు
రవికళ్యాణ్ కు పాన్ ఇండియా ఐకానిక్ అవార్డు
మైదుకూరుకు చెందిన భూమిరెడ్డి రవికళ్యాణ్ పాన్ ఇండియా ఐకానిక్ అవార్డుకు ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల టీచర్లకు అందజేసే 2024 పాన్ ఇండియా ఐకానిక్ అవార్డుకు ఎంపిక అయ్యారు. మైదుకూరు నగరంలోని శ్రీ బాల శివ యోగేంద్ర మహారాజు డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఆదివారం మంజుల నగరంలో అవార్డు అందుకోనున్నారు.

సంబంధిత పోస్ట్