విద్యార్థులను పరామర్శించిన బిజెపి నాయకురాలు లక్ష్మీదేవి

80చూసినవారు
ఖాజీపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవడంతో రిమ్స్ ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకుంటున్న విద్యార్థులను శుక్రవారం బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవి పరామర్శించారు. సంబంధిత వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్