‘ఫిర్యాదుల్లేని విద్యుత్ సేవలే లక్ష్యంగా పనిచేయాలి‘

58చూసినవారు
‘ఫిర్యాదుల్లేని విద్యుత్ సేవలే లక్ష్యంగా పనిచేయాలి‘
విద్యుత్ వినియోగదారులకు ఫిర్యాదుల లేని సేవలే లక్ష్యంగా పనిచేయాలని కడప జిల్లా విద్యుత్ శాఖ సూపర్డెంట్ ఇంజనీర్ రమణ అన్నారు. మంగళవారం మైదుకూరు విద్యుత్ కార్యాలయంలో మైదుకూరు సబ్ స్టేషన్ పరిధిలోని మైదుకూరు, కాజీపేట, చాపాడు, మైదుకూరు రూరల్ ప్రాంత మండల స్థాయి అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వంద శాతం విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్