గ్రామ సచివాలయ బోర్డు తొలగింపు

64చూసినవారు
మైదుకూరు మండల పరిధిలోని నంద్యాలం పేట సచివాలయం-1 కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పేపర్ తో కప్పబడి పేరు కనిపిస్తున్న బోర్డు సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో మంగళవారం ఆ బోర్డును అధికారులు తొలగించారు. అదే స్థానంలో నూతన బోర్డు ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్