విద్యార్ధులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి

66చూసినవారు
విద్యార్ధులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి
సార్డ్స్( సోషల్ ఆక్టివిటీస్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ), గ్రామాలయ ఆధ్వర్యంలో.. డెటాల్ బనేగా స్వస్థ్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా ఖాజీపేట మండలంలోని నాగసాని పల్లె మెయిన్ ప్రాథమిక పాఠశాల, బోసిరెడ్డి పల్లె హరిజనవాడ ప్రాథమిక పాఠశాల నందు గల విద్యార్దులకు డెటాల్ సబ్బులను పంపిణి చేశారు.డెటాల్ బనేగా స్వస్త్ ఇండియా జిల్లా ప్రోగ్రాం మేనేజర్ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యక్తి గత పరిశుభ్రత, ఆరోగ్యం పై దృష్టి సారించాలన్నారు. ప్రతీ రోజూ భోజనానికి ముందు, టాయిలెట్ కి తర్వాత డెటాల్ లేదా సబ్బుతో చేతులు కాళ్ళు శుభ్రం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్