ప్రొద్దుటూరులో అక్రమంగా ప్రైవేట్ ట్రావెల్స్ రవాణా

60చూసినవారు
ప్రొద్దుటూరు పట్టణం మైదుకూరు రోడ్డులోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వాహకులు అక్రమంగా ట్రాన్స్పోర్ట్ రవాణా చేస్తున్నారు. ఆదివారం ఉదయం రోడ్డుపైనే పార్సెల్ దించారు. ఇటీవల ప్రొద్దుటూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో గంజాయి రవాణా చేసినట్లు పోలీసుల నిర్ధారణ అయింది. ప్రైవేట్ ట్రావెల్స్ కేవలం మనుషులను రవాణా చేసేందుకు అనుమతులు తీసుకొని పెద్దఎత్తున వస్తువుల రవాణా చేస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్