స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిషనర్ రాముడు

59చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని మంగళవారం మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాముడులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు పరిసరాల పరిశుభ్రతపై అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో వారు చీపుర్లు చేత పట్టి పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్