కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కిసాన్ న్యాయ పథకం అమలు

53చూసినవారు
రేపు జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్నదాతలకు అండగా ఉండేలా ఐదు గ్యారెంటీలతో కూడిన కిసాన్ న్యాయ పథకాన్ని అమలు చేస్తామని పిసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ బృహత్కరమైన ఐదు గ్యారెంటీలతో కూడిన పథకాన్ని తీసుకురావడం జరుగుతుందన్నారు. రైతులకు అనుకూలంగా విధానాన్ని రూపొందించడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్