US బ్రిడ్జిని ప్రమాదం.. ఓడలో అందరూ భారతీయులే

544చూసినవారు
US బ్రిడ్జిని ప్రమాదం.. ఓడలో అందరూ భారతీయులే
అమెరికాలోని బాల్టిమోర్ లో ఓడ ఢీకొన్న ఘటనలో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ నౌకలోని సిబ్బంది అంతా భారతీయులేనని తేలింది. మొత్తం 22 మంది ఉన్నట్లు అమెరికా పోలీసులు ధృవీకరించారు. సింగపూర్ జెండాతో కూడిన ఓడ బాల్టిమోర్ నుంచి కొలంబోకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, వంతెన ఘటనపై అమెరికా పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇది ఉగ్రవాదుల దాడిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్