జగన్ ఇంటిపై దాడి జరగలేదు: డి. ఎస్. పి

4002చూసినవారు
పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. కార్యకర్తల తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయన్నారు. పులివెందులలో ఎటువంటి రాళ్లదాడి జరగలేదు. పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదు. కేవలం వైయస్ జగన్మోహన్ రెడ్డి ని చూడనీకి ప్రజలు ఆత్రుతతో ఒకరిపై ఒకరు తోపులాట జరిగిందని
పులివెందుల డిఎస్పి వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్