పోలవరం ప్రశ్నార్థకం దురదృష్టకరం: తులసి రెడ్డి

64చూసినవారు
పోలవరం ప్రశ్నార్థకం కావడం దురదృష్టకరమని ఏపీసీసీ మీడియా ఛైర్ మెన్ తులసి రెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ. మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యం చంద్రబాబు, జగన్ ప్రభుత్వాల అసమర్థత ఇందుకు కారణమన్నారు. పోలవరం బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్ట్ అన్నారు. పోలవరం కాంగ్రెస్ పార్టీ మానస పుత్రికని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్