వచ్చే ఐదేళ్లలో తొలి వందేభారత్ రైలును విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణన్ వెల్లడించారు. దేశంలో కనీసం 1,000 అమృత్ భారత్ రైళ్లను తయారు చేస్తామని ఆయన చెప్పారు. ఈ రైళ్లకు 1,000 కిలోమీటర్ల ప్రయాణానికి కేవలం 454 మాత్రమే ఖర్చవుతుందని పేర్కొంది. గంటకు 250kms వేగంతో వెళ్లే రైళ్లనూ సిద్ధం చేస్తున్నామన్నారు. దేశంలో మరో 400-500 వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రవేశపెడతామని చెప్పారు.