తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బతో 11 మంది మృతి

81చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బతో 11 మంది మృతి
తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు నిప్పుల వర్షం కురుస్తోంది. శనివారం వడదెబ్బతో తెలంగాణలో ఆరుగురు, ఏపీలో ఐదుగురు మరణించారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఇద్దరు, పెద్దపల్లి, హనుమకొండ, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. ఏపీలో ప్రకాశం జిల్లాలో ముగ్గురు, ఏలూరు జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇవాళ కూడా రెండు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి.

సంబంధిత పోస్ట్