సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 2024–25 సంవత్సరానికి సంబంధించి 1,113 ట్రేడ్ అప్రెంటిస్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై, సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు https://secr.indianrailways.gov.in/ వెబ్సైట్ ద్వారా మే 1వ తేదీలోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.