పీఎం మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్

1073చూసినవారు
పీఎం మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్
ప్రధాని మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆయనపై ఓ ట్రాన్స్‌జెండర్‌ కూడా పోటీ చేస్తుండటం ఆసక్తికరం. అఖిల భారత హిందూ మహాసభ(ఏబీహెచ్ఎం)కు చెందిన హేమాంగి సఖి మాత బరిలో నిలిచారు. బరోడాలో జన్మించిన ఆమె ప్రపంచంలో భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ కావడం విశేషం. 2019లో ఆమె ఆచార్య మహామండలేశ్వర్‌గా పట్టాభిషిక్తులయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్