భారత్‌లో 2.75 కోట్ల మంది జంటలకి సంతాన సమస్యలు!

55చూసినవారు
భారత్‌లో 2.75 కోట్ల మంది జంటలకి సంతాన సమస్యలు!
'మన దేశంలో ఏటా దాదాపు 2.75 కోట్ల మంది పెళ్లి అయిన జంటలు సహజంగా సంతాన భాగ్యాన్ని పొందలేకపోతున్నారు. అయితే వీరంతా ఐవీఎఫ్ చికిత్స చేయించులేకపోతున్నారు. ప్రతి సంవత్సరం కేవలం 2.75 లక్షల మంది మాత్రమే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు.'అని డాక్టర్ అజయ్ ముర్దియా తెలిపారు. వంధ్యత్వం అనేది దేశంలోని ప్రతి ఆరు వివాహిత జంటలలో ఒకరిని ప్రభావితం చేస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్