రూ.200 కోట్ల పెట్టుబడి.. మార్కెట్లోకి 12 కొత్త మాడళ్లు

71చూసినవారు
రూ.200 కోట్ల పెట్టుబడి.. మార్కెట్లోకి 12 కొత్త మాడళ్లు
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్‌ బెంజ్‌..దేశీయ మార్కెట్‌పై గురిపెట్టింది. దేశీయంగా లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది దేశీయ మార్కెట్లోకి 12 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ నూతన వాహనాలు, డిజిటలైజేషన్‌, ఉత్పత్తి కోసం రూ.200 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్టు మెర్సిడెజ్‌-బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్