ట్రాన్స్ కో ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు

58చూసినవారు
ట్రాన్స్ కో ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు
తెలంగాణలోని ట్రాన్స్ కో ఉద్యోగులకు 3 శాతం డీఏను పెంచుతూ సీఎండీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. గత జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఉద్యోగులకు 8.7 శాతం డీఏ ఇస్తుండగా, ఈ నెల నుంచి 11.7 శాతం అమలు కానుంది. ట్రాన్స్ కో నుంచి పెన్షన్ తీసుకునే వారికీ 3శాతం పెంపు వర్తిస్తుంది. జనవరి నుంచి మే వరకు ఉన్న బకాయిలను 11 వాయిదాల్లో ఉద్యోగులకు చెల్లిస్తారు. జూన్ నెల డీఏను వచ్చే నెల జీతంతో కలిపి ఇస్తారు.

సంబంధిత పోస్ట్