ఏటా 4 లక్షల మంది దూరం

84చూసినవారు
ఏటా 4 లక్షల మంది దూరం
2021-22 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 45,60,041 మంది చదివారు. ఈ సంఖ్య 2022-23 నాటికి 39,96,064కు పడిపోయింది. 2023-24 విద్యా సంవత్సరంలో మరింత తగ్గి 38లక్షలకు పడిపోయింది. ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రభుత్వ బడుల్లో 35.20లక్షల మంది విద్యార్ధులే ఉన్నారు. ప్రతి ఏటా సుమారు సుమారు 4లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల నుంచి దూరమవుతున్నారు.

సంబంధిత పోస్ట్