రాష్ట్రంలో 40 ఎకో టూరిజం స్పాట్లు గుర్తింపు: మంత్రి

53చూసినవారు
రాష్ట్రంలో 40 ఎకో టూరిజం స్పాట్లు గుర్తింపు: మంత్రి
తెలంగాణలో 40 ఎకో టూరిజం స్పాట్లు గుర్తించినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇవాళ ఎకో టూరిజంపై మంత్రి సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నాం.ఒడిశా, కర్ణాటకలో ఎకో టూరిజం విధానాలపై అధ్యయనం చేస్తున్నాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్