బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు

61చూసినవారు
బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత పదేళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ‘ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో మొత్తం 4,62,733 మోసాలు జరిగాయి. అత్యధికంగా మహారాష్ట్రలో.. ఆ తర్వాత ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూశాయి. కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లోనూ 8,000- 12,000 వరకు బ్యాంకు మోసాలు జరిగాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్