అమెరికాలోని ప్రముఖ పీఎన్జీ జ్యూవెల్లరీ షాపులో దోపిడి జరిగింది. దాదాపు 20 మంది అనుమానితుల బృందం సన్నీవేల్లోని పీఎన్జీ జ్యూవెలర్స్లోకి చొరబడి దాదాపు రూ.7 కోట్ల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కాగా, చోరీకి పాల్పడ్డవారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.