రూ.7 కోట్ల ఆభరణాలు చోరీ.. ఎక్కడో తెలుసా?

64చూసినవారు
రూ.7 కోట్ల ఆభరణాలు చోరీ.. ఎక్కడో తెలుసా?
అమెరికాలోని ప్రముఖ పీఎన్‌జీ జ్యూవెల్లరీ షాపులో దోపిడి జరిగింది. దాదాపు 20 మంది అనుమానితుల బృందం సన్నీవేల్‌లోని పీఎన్జీ జ్యూవెలర్స్‌లోకి చొరబడి దాదాపు రూ.7 కోట్ల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కాగా, చోరీకి పాల్పడ్డవారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్