తెలంగాణలో 8 మంది విద్యార్థుల ఆత్మహత్య

54చూసినవారు
తెలంగాణలో 8 మంది విద్యార్థుల ఆత్మహత్య
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామన్న మనస్థాపంతో ఏడుగురు విద్యార్థులు, ఫెయిల్‌ అవుతానన్న భయంతో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. మంచిర్యాల, ఖమ్మం, హైదరాబాద్‌, మహబూబాబాద్‌, సిద్దిపేట జిల్లాల్లో ఈ ఘటనలు జరిగాయి. సిద్దిపేట జిల్లా మర్కుర్‌ మండలం పాతూరుకు చెందిన ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థిని శ్రీజ(17) ఫెయిల్‌ అవుతానన్న భయంతో ఫలితాలు రాకముందే ఆత్మహత్య చేసుకుంది. తీరా చూస్తే ఆమె 401 మార్కులతో పాస్‌ అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్