12 ఏళ్ల బాలికను బంధించి టీచర్ అత్యాచారం

64చూసినవారు
12 ఏళ్ల బాలికను బంధించి టీచర్ అత్యాచారం
యూపీలోని గోరఖ్‌పూర్‌లో దారుణం జరిగింది. ఉరువా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో మదర్సాకు 12 ఏళ్ల బాలిక వెళ్తోంది. సోమవారం ఇతర పిల్లలనందరినీ మౌల్వీ రహ్మత్ అలీ ఇంటికి పంపించాడు. బాధిత బాలికను మాత్రమే మదర్సాలో ఉంచాడు. తర్వాత ఆమెను బంధించి అత్యాచారం చేశాడు. అరిస్తే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. బాలిక ఇంటికి వచ్చి తల్లికి విషయం చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్