కాంగ్రెస్ను స్థాపించిందే ఓ బ్రిటీషర్ అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ‘
కాంగ్రెస్ పార్టీ భారతీయ సంస్కృతిని అసహ్యించుకుంది. విదేశీ వస్తువులను స్టేటస్ సింబల్గా భావించింది. ఇప్పటికీ కాంగ్రెస్పై ఆంగ్లేయుల ప్రభావం ఉంది. బ్రిటన్ పార్లమెంట్ను ఎలా నడిపిస్తే మన పార్లమెంట్ను కూడా అలానే నడిపారు. ఇప్పుడు ఆ బానిస గుర్తులను చెరిపేస్తున్నాం.
కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదం, తీవ్రవాదం పెరిగాయి’ అని
మోదీ ఆరోపించారు.