లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి

283563చూసినవారు
లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి
ఏపీలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి-ఏర్పేడు మార్గంలో లారీని ఓ కారు ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మిట్టకండ్రిగ వద్ద ప్రమాదం జరిగింది. మృతులంతా విజయవాడకు చెందిన వారుగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్