సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

77చూసినవారు
సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యాయ దేవత కళ్ళకు కట్టిన గంతలను తొలగించారు. ఇంతకు ముందు న్యాయ దేవత చేతిలో కత్తి ఉండేది. అయితే ఇది హింసకు చిహ్నమని, అందువల్ల కోర్టులు హింస ద్వారా న్యాయం చేయవని పేర్కొన్నారు. ఈ మేరకు న్యాయ దేవత చేతిలో కత్తికి బదులు రాజ్యాంగాన్ని పెట్టారు. రాజ్యాంగంలోని ఉన్న చట్టాల ప్రకారం.. అందరికీ న్యాయం చేస్తామని సీజేఐ అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్