ఖమ్మంలో 2 లక్షలు దాటిన ఆధిక్యం

77చూసినవారు
ఖమ్మంలో 2 లక్షలు దాటిన ఆధిక్యం
ఖమ్మంలో భారీ విజయం దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తుంది. 16వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి 2.16 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ఆయన గెలుపు ఖాయమైనట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్