కేరళలోని వయనాడ్ లో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ 1,20,206 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. మరోవైపు రాయ్ బరేలీ స్థానంలో బీజేపీ అభ్యర్థిపై రాహుల్ గాంధీ 68,789 ఓట్ల ముందంజలో ఉన్నారు. దేశ వ్యాప్తంగా గత పార్లమెంట్ ఎన్నికలతో పోలీస్తే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పుంజుకోవడం జరిగింది.