గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

3696చూసినవారు
గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్లోని బాలానగర్ లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన అనంత్ కుమార్ బరాక్ తొలుత స్టూడెంట్స్ కు వాటిని ఫ్రీగా ఇచ్చేవాడు. వాళ్లు అడిక్ట్ అయ్యాక డబ్బులకు విక్రయించేవాడు. ఒడిశాలో తయారయ్యే ఈ చాక్లెట్లను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లేబర్ల ద్వారా రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్