జేపీ నడ్డా నివాసంలో బీజేపీ అగ్రనేతల సమావేశం

77చూసినవారు
జేపీ నడ్డా నివాసంలో బీజేపీ అగ్రనేతల సమావేశం
ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో పార్టీ అగ్రనేతల సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ఇతర సీనియర్ నేతలు, ఆర్ఎస్ఎస్ నేతలు హాజరయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటా, మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్