BREAKING: రాష్ట్రపతిని కలవనున్న కేంద్ర ఎన్నికల సంఘం

83చూసినవారు
BREAKING: రాష్ట్రపతిని కలవనున్న కేంద్ర ఎన్నికల సంఘం
ఢిల్లీలో ఇవాళ సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతిని కలవనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేయనున్నారు.

సంబంధిత పోస్ట్