నకిలీ టికెట్‌తో విమానం ఎక్కిన వ్యక్తి అరెస్ట్

53చూసినవారు
నకిలీ టికెట్‌తో విమానం ఎక్కిన వ్యక్తి అరెస్ట్
నకిలీ టికెట్ తో విమానం ఎక్కి ఓ వ్యక్తి శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ అయ్యాడు. APలోని NTR జిల్లాకు చెందిన వ్యక్తి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులో గోవా వెళ్లడానికి టికెట్ తీసుకొని విమానంలో కూర్చున్నాడు. ఆయన బంధువు కోటేశ్వర్ రావు అదే నంబర్ తో టికెట్, వెబ్ బోర్డింగ్ పాస్ సృష్టించి గోవా విమానంలో కూర్చోగా.. చెక్ చేసిన అధికారులు నకిలీ టికెట్ గా గుర్తించారు. దీంతో భద్రతాధికారులు అతడిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్