ఐదేళ్ల పాటు గుజరాత్ లో నకిలీ కోర్టు నడిపిన వ్యక్తి అరెస్ట్

84చూసినవారు
ఐదేళ్ల పాటు గుజరాత్ లో నకిలీ కోర్టు నడిపిన వ్యక్తి అరెస్ట్
నకిలీ మధ్యవర్తిత్వ న్యాయస్థానం నడుపుతున్న మారిస్ శామ్యూల్ క్రిస్టియన్ అనే వ్యక్తిని గుజరాత్ లోని అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యవర్తిగా నటిస్తూ, భూ వివాదాల పెండింగ్ కేసులలో తన క్లయింట్లకు అనుకూలంగా శామ్యూల్ బోగస్ ఆర్డర్లు జారీ చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అతను 2019-2024 మధ్య 5 ఏళ్లుగా నకిలీ కోర్టును నడుపుతున్నాడు. స్థానిక కోర్టు ఇటీవల ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్