పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం

60చూసినవారు
పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం
లక్నోలోని బంతారా ప్రాంతంలో పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, నిందితులు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. బాలిక తల్లి భర్త పని ప్రదేశానికి వెళ్లినప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఓ గదిలో బాలికను నిందితుడు కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి బంధించగా, పోలీసులు అక్కడకు చేరుకుని విడిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్